నిఘా నీడలో కాటారం... డ్రోన్ తో పర్యవేక్షిస్తున్న ఖాకీలు..

లోకల్ న్యూస్, కాటారం: రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కాటారం పోలీసులు నిత్యం శ్రమిస్తున్నారు. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన వేళ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు లాక్ డౌన్ సమయంలో బయటకు రాకూడదని, ఏదైనా అత్యవసర పరిస్థితులలో ఒక్కరికి మించి వ్యక్తులు బయటికి వచ్చినయెడల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

Post a Comment

أحدث أقدم