NMMSపై పత్రిక ప్రకటన II రెన్యూవల్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

యన్.యం.యం.యస్(NMMS) పరీక్ష నవంబర్-2019లో అర్హత పొందిన విద్యార్థులు 2020-21కు స్కాలర్షిప్ పొందుటకు https://scholarships.gov.in నందు మెరిట్ లిస్ట్ లో వున్న వివరములు ప్రకారము మాత్రమే న్యూ రిజిస్ట్రేషన్ చేసి అప్ లోడ్ చేసి కొన వలసి వున్నది.

కోవిడ్ - 19 మహమ్మారి నేపద్యములో 8వ, 9వ తరగతుల విద్యార్థులు పరీక్షలు వ్రాయకుండా విద్యా సంవత్సరం 2020-21 నందు పై తరగతులు చదువుటకు అనుమతి వచ్చినందున 2016,2017,2018, లో అర్హత పొందినవారు రెన్యూవల్ చేయుటకు ముందు తరగతుల ఉత్తీర్ణత శాతం ఆధారంగా తీసుకొనవలెను.

పైన సూచించిన విధంగా రెన్యూవల్ మరియు న్యూ రిజిస్ట్రేషన్ లకు చివరి తేది 31.10.2020 నిర్ణయించినట్లు విద్యాశాఖ సంచాలకులు ఏ.సత్యనారాయణ రెడ్డి తెలిపారు. 

గమనిక : ఈ సంవత్సరం కొత్తవారికి ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాలేదు.

For Official Paper Advertisement 
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

Post a Comment

أحدث أقدم