తెలంగాణలో కరోనా రెండో మరణం

లోకల్ న్యూస్, హైదరాబాద్ :  దేశంలో కరోనా మహమ్మారి మరో ప్రాణాన్ని తీసుకుంది. కరోనాతో తెలంగాణలో మరొకరు మృత్యువాతపడ్డారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 2కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ విడుదల చేసింది

Post a Comment

أحدث أقدم