నాలుగు రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు మినహా దేశమంతా లాక్ డౌన్

లోకల్ న్యూస్, జాతీయం : దేశంలోని 32 రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు లాక్ డౌన్ ప్రకటించాయని భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాల్లోని 560 జిల్లాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. దేశంలో మొత్తం 36 రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు ఉండగా నాలుగు చోట్ల మినహా మిగతా దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది. ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, లక్షదీవులలో ఇంకా లాక్‌డౌన్ విధించలేదు.

Post a Comment

أحدث أقدم