లాక్ డౌన్ ఉల్లంఘనులపై కేసు నమోదు..

మహదేవపూర్, లోకల్ న్యూస్: కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటిం చిన లా డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేసినట్లు మహదేవపూర్ ఎస్సై బెల్లం సత్యనారాయణ వెల్లడించారు. మండలంలోని సూరారం గ్రామానికి చెందిన ఇద్దరిపై నిబంధన ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. కిరాణ దుకాణాల నిర్వహణలో లాక్ డౌన్ కేసు నమోదయిందని పేర్కొన్నారు. 

Post a Comment

أحدث أقدم