కరోనా కట్టడికి పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు..!

లోకల్ న్యూస్ : కరుణ వైరస్ కట్టడే లక్ష్యంగా పంచాయతీలు పనిచేస్తున్నాయి.  గ్రామంలో ఏ ఏ మూలన కూడా చెత్త చెదారం లేకుండా పారిశుధ్య పనులు ముమ్మరం చేస్తున్నాయి. వ్యాధి ప్రభలేందుకు పారిశుద్ధ్యం కూడా ఓ కారణం అవుతాయనే ముందు చూపుతో పంచాయతీలు పని చేస్తున్నాయి. మంగళ వారం పలిమెల మండల కేంద్రంలో సర్పంచ్ జవ్వాజీ పుష్పాలత-తిరుపతి ఆధ్వర్యంలో వాడ వాడల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు.

Post a Comment

أحدث أقدم