అగ్రికల్చర్ డిప్లమా,అగ్రికల్చర్ ఇంజినీరింగ్ లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రో.జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ


ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి  వ్యవసాయం/ విత్తన సాంకేతిక పరిజ్ఞానం/ సేంద్రియ వ్యవసాయంలో రెండు సంవత్సరాల డిప్లమా మరియు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ లో మూడు సంవత్సరాల డిప్లమా ప్రవేశం కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. 
దరఖాస్తు చివరి తేదీ : 16.10.2020(సాయంత్రం 4గంటలకు)

అర్హత
పాలిసెట్-2020(Polycet-2020) ఉత్తీర్ణత సాధించినవారు.

వయసు :
డిప్లమా కోర్సులో చేరాబోవు అభ్యర్థికి 31.12.2020 నాటికి 15 - 22 సంవత్సరముల మధ్య వయసు ఉండాలి.(01.01.1999 నుండి 31.12.2005 మధ్యలో జన్మించి ఉండాలి)

దరఖాస్తుకు రిజర్వేషన్లు వారీగా చెల్లించవలసిన ఫీజులు

ఎంపికైన అభ్యర్థులు అడ్మిషన్ జరిగే సమయంలో సమర్పించాల్సిన ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు
ఏ రిజర్వేషన్ కు ఎన్ని సీట్లు..

మరిన్ని ఇలాంటి పోస్టుల కోసం మా బ్లాగ్ ని విజిట్ చేస్తూ ఉండండి...

Post a Comment

Previous Post Next Post