ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రభుత్వ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులతో పాటు వారి మీద ఆధారపడ్డ వారు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇన్పెషేంట్ వార్డుల్లో కోవిడ్ చికిత్స పొందితే వారికి మెడికల్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆరోగ్య శాఖ సెక్రటరీ ఎస్ఎమ్ రిజ్వీ తెలిపారు. రూ.లక్ష వరకు రీఎంబర్స్మెంట్ ఇవ్వనున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందిన వారికే రీఎంబర్స్మెంట్ వర్తించనుంది.

Post a Comment

أحدث أقدم