కరోనా కట్టడికి మృత్యుంజయ హోమం..

భూపాలపల్లి, లోకల్ న్యూస్ : కరోనా వైరస్ రోజు రోజుకు ఉగ్రరూపం దాల్చుతుండటంతో అధికారులు వైరస్ కట్టడికి శత విధాల ప్రయత్నిస్తున్నారు.  కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గేందుకు మంగళవారం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయంలో మరోసారి హోమాలు నిర్వహించారు. కమీషనర్, దేవాదాయ శాఖ, గారి ఆదేశాల మేరకు  లోక కళ్యాణార్థం కరోణ వ్యాధి నివారణ కొరకు ఆలయంలో మహా మ్రృత్యుంజయ , సుదర్శన , ధన్వంతరి హోమాలు జరిపినట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు.

Post a Comment

Previous Post Next Post