ఏడు కిలో మీటర్లు జోలీ కట్టి.. గర్భిణీకి ప్రాణం పోసి.. : ఆశావర్కర్లకు ప్రశంసలు

లోకల్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాలో నిన్న హృదయవిదారక ఘటన జరిగింది. ములకలపల్లి (మ) పుసుగూడెంలో ఓ గర్బిణికి పురిటి నొప్పులు రాగా.. అక్కడ రవాణా సౌకర్యం లేకపోవడంతో విషయం తెలిసిన స్థానిక ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు.

జోలీ కట్టి 7KM ఆ గర్భిణిని నడుచుకుంటూ PHC తీసుకెళ్లి వైద్యం అందించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఆరోగ్యంగానే ఉండగా.. ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలను అందరూ మెచ్చుకుంటున్నారు.

Post a Comment

أحدث أقدم