కరోనా కారణంగా పాసైన విద్యార్థులూ.. ఇది తెలుసా మీకు..!

ప్రపంచం మొత్తంగా కరోనా'తో ఎన్నో మార్పులు జరిగాయి.. అలాగే కొన్ని ప్రవేశ పరీక్షల్లోనూ కరోనా మార్పును తెచ్చింది..

లోకల్ అప్డేట్స్ ఆ వివరాలు మీకోసం తీసుకు వచ్చింది.. 

● ఈ సంవత్సరం 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు బాసరలోని ట్రిపుల్ ఐటి (IIIT)లో చేరాలంటే తప్పనిసరిగా పాలిసెట్ (పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్)కు అప్లై చేసి ప్రవేశ పరీక్ష వ్రాయాలి. పరీక్షకు మంచిగా చదవాలి. అప్లికేషన్'కు చివరి తేది 25.06.2021. ఇది వరకులా 10వ తరగతి మార్కులు ఆధారంగా సీటు ఇవ్వరు.

● ఇంటర్ పాస్ అయిన విద్యార్ధులు ఎంసెట్ దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు చివరి తేది: 24/06/2021.

● బి.సి. గురుకుల జూనియర్ ఇంటర్ మరియు డిగ్రీ (బాలికలు) కళాశాలలో ప్రవేశానికి ఎంట్రన్స్ వ్రాయాలి. ఆన్లైన్ అప్లికేషన్'కు చివరి తేది 21/06/2021. 

Post a Comment

Previous Post Next Post